రైతుల సంక్షేమమే లక్ష్యం : మంత్రి వనిత
ABN, First Publish Date - 2021-12-09T05:24:49+05:30
రైతుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభు త్వం పనిచేస్తుందని మంత్రి తానేటి వనిత అన్నారు.
చాగల్లు, డిసెంబరు 8: రైతుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభు త్వం పనిచేస్తుందని మంత్రి తానేటి వనిత అన్నారు. మార్కొండపాడు సొసైటీలో లాకర్ సౌకర్యాన్ని మంత్రి వనిత బుధవారం ప్రారంభించారు. సొసైటీ పరిధిలోని రైతులకు ఎంతో ఉపయోగకరమైన లాకర్ సౌకర్యం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎంపీపీ మట్టా వీరాస్వామి, సొసైటీ అధ్యక్షుడు లకంసాని రామకృష్ణ, వైసీపీ నాయకులు గండ్రోతు సురేంద్రకుమార్, లకంసాని శ్రీనివాసరావు, ఆత్కూరి దొరయ్య తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-12-09T05:24:49+05:30 IST