ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుల సంక్షేమమే లక్ష్యం : మంత్రి వనిత

ABN, First Publish Date - 2021-12-09T05:24:49+05:30

రైతుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభు త్వం పనిచేస్తుందని మంత్రి తానేటి వనిత అన్నారు.

లాకర్‌ ప్రారంభించిన మంత్రి వనిత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చాగల్లు, డిసెంబరు 8: రైతుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభు త్వం పనిచేస్తుందని మంత్రి తానేటి వనిత అన్నారు. మార్కొండపాడు సొసైటీలో లాకర్‌ సౌకర్యాన్ని మంత్రి వనిత బుధవారం ప్రారంభించారు. సొసైటీ పరిధిలోని రైతులకు ఎంతో ఉపయోగకరమైన లాకర్‌ సౌకర్యం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎంపీపీ మట్టా వీరాస్వామి, సొసైటీ అధ్యక్షుడు లకంసాని రామకృష్ణ, వైసీపీ నాయకులు గండ్రోతు సురేంద్రకుమార్‌, లకంసాని శ్రీనివాసరావు, ఆత్కూరి దొరయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-09T05:24:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising