ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పొలాలను పరిశీలించిన కేరళ మంత్రి

ABN, First Publish Date - 2021-10-17T06:34:26+05:30

అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న ప్రకృతి ఉత్ప త్తులను పండించేందుకు రైతు లు ఆసక్తి చూపాలని, తద్వారా వారికి ఆర్థిక ఆదాయం పెంపొందుతుందని కేరళ వ్యవసాయ మంత్రి ప్రసాద్‌ అన్నారు.

తాడిచర్లలో ప్రకృతి వ్యవసాయాన్ని పరిశీలిస్తున్న కేరళ మంత్రి ప్రసాద్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామవరపుకోట, అక్టోబరు 16 : అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న ప్రకృతి ఉత్ప త్తులను పండించేందుకు రైతు లు ఆసక్తి చూపాలని, తద్వారా వారికి ఆర్థిక ఆదాయం పెంపొందుతుందని కేరళ వ్యవసాయ మంత్రి ప్రసాద్‌ అన్నారు. ప్రకృతి వ్యవసాయం అధ్యయనానికి శనివారం  తాడిచర్ల గ్రామంలో ఆయన పర్యటించి  పండ్ల తోటలు, వరి పొలాలను పరిశీలించారు.  ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న రైతులను ఆయన అభినందించారు. తాడిచర్ల సర్పంచ్‌ పార్థసారథి బాబు  కేరళ మంత్రిని  సత్కరించారు.  తహసీల్దార్‌  సత్యనారాయణ, మండల వ్యవసాయ అధికారి డాక్టర్‌ సి.పవన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-17T06:34:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising