ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మద్ది కార్తీక మాసోత్సవాల కరపత్రాలు ఆవిష్కరణ

ABN, First Publish Date - 2021-10-30T04:55:51+05:30

గుర్వాయిగూడెం మద్ది ఆం జనేయస్వామి దేవస్ధానంలో జరగనున్న కార్తీకమాసోత్సవాల కరపత్రాలను శుక్రవారం ఎమ్మెల్యే వీఆర్‌ ఎలీజా ఆవిష్కరించారు.

సమావేశంలో మాట్లాడుతున్న సత్యనారాయణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జంగారెడ్డిగూడెం, అక్టోబరు 29: గుర్వాయిగూడెం మద్ది ఆం జనేయస్వామి దేవస్ధానంలో జరగనున్న కార్తీకమాసోత్సవాల కరపత్రాలను శుక్రవారం ఎమ్మెల్యే వీఆర్‌ ఎలీజా ఆవిష్కరించారు. నవంబరు 5 నుంచి డిసెంబరు 4 వరకు కార్తీకమాసోత్సవాలు జరగనున్నాయి. కార్తీకమాస ఉ త్సవాల్లో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవా లని ధర్మకర్తల మండలి, ఆలయ అధికారులకు సూచించారు. ధర్మకర్తల మండలి అధ్యక్షురాలు కీసరి సరితా విజయభాస్కరరెడ్డి, ఆలయ ఈవో ఆకు ల కొండలరావు, వెంకటకృష్ణంరాజు, మల్నీడి మోహనకృష్ణ, చిలుకూరి సత్య నారాయణ రెడ్డి, మానికల బ్రహ్మానందరావు, పరపతి భాగ్యలక్ష్మి, పాముల పర్తి యువరాణి, బల్లే నాగలక్ష్మి, జెట్టి దుర్గమ్మ, కర్పూరం రవి పాల్గొన్నారు.

Updated Date - 2021-10-30T04:55:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising