ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాళ్ళకూరు ఆలయ కమిటీ ప్రమాణస్వీకారం

ABN, First Publish Date - 2021-10-17T05:13:58+05:30

కాళ్ళకూరు వేంకటేశ్వర స్వా మి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే మం తెన రామరాజు అన్నారు.

ప్రమాణస్వీకారం చేస్తున్న ఆలయ కమిటీ కార్యవర్గం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాళ్ళ, అక్టోబరు 16 :  కాళ్ళకూరు వేంకటేశ్వర స్వా మి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే మం తెన రామరాజు అన్నారు. కాళ్ళకూరు వేంకటేశ్వర స్వా మి ఆలయ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం శనివారం నిర్వహించారు. ఆలయ చైర్మన్‌గా దండు వెంకట కృష్ణంరాజు (డీవీ), సభ్యులుగా గాదిరాజు వెం కట నరేష్‌రాజు, పెన్మెత్స కుమార్‌రాజు, బొర్రా సత్యనారాయణ, కంబాల భ్రమ రాంబ, బొర్రా మణి, గార ఈశ్వరమ్మ, దుప్పాడ లక్ష్మీ, కొర్రపాటి గ్రేసమ్మ, ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా ఎస్‌టికే సింహాద్రి, అప్పలాచార్యులుతో జిల్లా దేవదాయ ధర్మదాయశాఖ సహాయ కమిషనర్‌ ప్రసాద్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈవో ముదునూరి సత్యనారాయణరాజు పర్యవేక్షించారు. కార్యక్రమంలో కైకలూ రు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, వైసీపీ ఉండి ఇన్‌ఛార్జి గోకరాజు రామరాజు, క్షత్రియ కార్పొరేషన్‌ చైర్మన్‌ పాతపాటి సర్రాజు, ఎంపీపీ పెన్మెత్స శిరీషా విశ్వనాథరాజు, జడ్పీటీసీ పచ్చిగోళ్ళ సోమేశ్వరరావు, సర్పంచ్‌ సాధు శ్రీదేవి, నంబూరి శ్రీదేవి,ఉప సర్పంచ్‌ నడింపల్లి ప్రదీప్‌రాజు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-17T05:13:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising