ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాడేపల్లిగూడెంలో జేఈఈ మెయిన్స్‌ స్ర్కీనింగ్‌ పరీక్ష

ABN, First Publish Date - 2021-03-02T05:27:10+05:30

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు జేఈఈ మెయిన్స్‌ కోసం డీఆర్‌ గోయెంకా కాళాశాల వద్ద స్ర్కీనింగ్‌ పరీక్ష నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాడేపల్లిగూడెం రూరల్‌, మార్చి 1: ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు జేఈఈ మెయిన్స్‌ కోసం డీఆర్‌ గోయెంకా కాళాశాల వద్ద స్ర్కీనింగ్‌ పరీక్ష నిర్వహించారు. జిల్లాలో ప్రధాన పరీక్ష కేంద్రంగా తాడేపల్లిగూడెంలో సోమవారం నిర్వహించారు. మొత్తం 247 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని అధికారులు తెలిపారు. ఈ పరీక్షలకు ప్రిన్సిపాల్‌ జి.సుబ్రహ్మణ్యం కో–ఆర్డినేటర్‌గా వ్యవహరించారు. కార్యక్రమంలో మరో కో–ఆర్డినేటర్‌ వంశీకుమార్‌ పర్యవేక్షించారు. 

Updated Date - 2021-03-02T05:27:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising