ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులను ఆదుకుంటాం : జేడీఏ జగ్గారావు

ABN, First Publish Date - 2021-11-22T05:28:43+05:30

వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకుంటామని జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకుడు జగ్గారావు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇరగవరం/ఉండ్రాజవరం, నవంబరు 21:వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకుంటామని జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకుడు జగ్గారావు తెలిపారు. కావలిపురం, ఇరగవరం, అర్జునుడుపాలెం, ఉండ్రాజవరం మండలంలో వడ్లూరు, సత్యవాడ, పసలపూడి గ్రామాల్లో దెబ్బతిన్న పంట పొలాలను ఆదివారం మండల వ్యవ సాయ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. జరిగిన నష్టంపై ప్రభు త్వానికి నివేదిక ఇచ్చి ఆదుకుంటామని రైతులకు హామీ ఇచ్చారు. ఉండ్రాజవరం ఏఈ మేరీకిరణ్‌ మాట్లాడుతూ మండలంలో ఇంతవరకు ప్రాఽథమికంగా సుమారు 1800 ఎకరాలు పంటనష్టం జరిగినట్ల వివరించారు.  ఏవో సీహెచ్‌ శ్రీనివాసరావు, వ్యవసాయ విస్తరణ అధికారి యు.సురేష్‌, వడ్లూరు సొసైటీ చైర్మన్‌ కఠారి సిద్ధార్థ, ఏఈవో మాసరమ్మ, రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-22T05:28:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising