ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ నేతల సమావేశం.. వైసీపీ ప్రజావ్యతిరేక నిర్ణయాలపై చర్చ

ABN, First Publish Date - 2021-12-27T01:22:09+05:30

జంగారెడ్డిగూడెం: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం, తాడువాయి గ్రామంలో ప్రజా సమస్యలపై టీడీపీ సమావేశం నిర్వహించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జంగారెడ్డిగూడెం: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం, తాడువాయి గ్రామంలో ప్రజా సమస్యలపై టీడీపీ సమావేశం నిర్వహించింది. తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. వైసీపీ ప్రజావ్యతిరేక నిర్ణయాలపై చర్చించారు. ఈ సమావేశంలో చింతలపూడి నియోజకవర్గం మాజీ శాసన సభ్యుడు ఘంటా మురళి, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్యాం సుందర్ శేషు, రాష్ట్ర మహిళా కార్యదర్శి పగడం సౌభాగ్యవతి, టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.       

Updated Date - 2021-12-27T01:22:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising