ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైభవంగా లక్ష దీపోత్సవం

ABN, First Publish Date - 2021-12-05T05:54:24+05:30

జంగారెడ్డిగూడెం నూకాలమ్మ ఆలయంలో లక్ష దీపోత్సవ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు.

నూకాలమ్మ ఆలయంలో లక్ష దీపోత్సవం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జంగారెడ్డిగూడెం, డిసెంబరు 4:జంగారెడ్డిగూడెం నూకాలమ్మ ఆలయంలో లక్ష దీపోత్సవ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. వీరంపాలెం బాల త్రిపుర సుందరీ పీఠం వ్యవస్థాపకుడు గరిమెళ్ల వెంకటరమణ శాస్త్రి కార్య క్రమాన్ని ప్రారంభించారు. ముందుగా గరిమెళ్లను ఆలయ కమిటీ చైర్మన్‌ డాక్టర్‌ రాజాన సత్యనారాయణతో పాటు కమిటీ సభ్యులు స్వాగతం పలి కారు. ప్రధానార్చకుడు మనోజ్‌శర్మ పూజలు నిర్వహించారు.

Updated Date - 2021-12-05T05:54:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising