ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సార్వా..విత్తన భారం

ABN, First Publish Date - 2021-06-17T05:04:21+05:30

సార్వా విత్తన ధర పెరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీమవరం రూరల్‌, జూన్‌ 16 : సార్వా విత్తన ధర పెరిగింది. 75 కేజీల బస్తా రూ.2,000 నుంచి రూ.2,100 వరకు పలుకుతోంది. నాణ్యమైన విత్తనం కోసం ఎంత ధర అయినా వెచ్చించి కొనుగోలుకు రైతులు మక్కువ చూపుతున్నారు. తొలకరి పలకరింపుతో వాతావరణం అనుకూలంగా మారింది. నాలుగు రోజుల నుంచి సార్వా నారుమడుల ఏర్పాట్లకు డెల్టా రైతులు సిద్ధమయ్యారు. సార్వాలో ప్రధానంగా సాగు చేసే 1121, 1061, 1064, స్వర్ణ, సంపత్‌ రకాల విత్తనాలను కొనుగోలు చేస్తున్నారు. గత ఏడాది విత్తనాల బస్తా రూ.1700 లోపు ధర ఉండేది. ఈసారి విత్తన సాగు రైతులు ధర పెంచడం, విత్తన సాగు తక్కువ చేయడంతో గిరాకీ పెరిగింది. దీంతో 75 కిలోల బస్తాకు రూ.300 పైనే ధరలో తేడా కనిపిస్తోంది. ఎప్పుడూ దాళ్వా విత్తనానికి గిరాకీ ఉండేది. ఈ సారి సార్వా విత్తన ధర పెరగడం సాగు ఆదిలోనే రైతులపై భారం పడింది. ప్రభుత్వం విత్తనాలను అందుబాటులోకి తెచ్చినా రైతు విత్తనాలపైనే మక్కువ చూపడం ఈ ధరలో వ్యత్యాసం కనిపిస్తోంది.

Updated Date - 2021-06-17T05:04:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising