ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తల్లి చనిపోయిన మూడో రోజే కుమారుడు..

ABN, First Publish Date - 2021-05-13T06:09:28+05:30

కొయ్యలగూడెం పట్టణంలో తల్లి మృతి చెందిన మూడో రోజే కుమారుడు(50) కరోనాతో మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొయ్యలగూడెం, మే 12: కొయ్యలగూడెం పట్టణంలో తల్లి మృతి చెందిన మూడో రోజే కుమారుడు(50) కరోనాతో మృతి చెందాడు. కొయ్యలగూడెం పట్టణంలో తల్లి మృతి చెందిన మూడో రోజే కుమారుడు(50) కరోనాతో మృతి చెందాడు. తల్లి సోమవారం ఉదయం మృతి చెందగా కుమారుడు రాజమండ్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నత వైద్యం కోసం కాకినాడ వెళ్తూ బుధవారం ఉదయం మృతి చెందాడు. తల్లి మరణ వార్త తెలియకుండానే కుమారుడు మృతి చెందాడు. ఇతను పట్టణంలో సామిల్లు నిర్వహి స్తూ అందరితోనూ సౌమ్యంగా ఉండేవాడు. పలువురు ప్రజాప్రతినిధులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, వ్యాపారవేత్తలు సంతాపాన్ని ప్రకటించారు.


Updated Date - 2021-05-13T06:09:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising