ఉపా చట్టం రద్దు చేయాలి
ABN, First Publish Date - 2021-01-20T05:56:21+05:30
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుం చి మేధావులు, ప్రొఫెసర్ల పైన ఉపా చట్టం ప్రయో గిస్తూ ఏళ్ల తరబడి జైళ్లలో నిర్బంధిస్తున్నారని ఐఎఫ్ టీయూ నాయకులు సీహెచ్ రమేష్, నాగేశ్వరరావు, ఎస్కే మస్తాన్ ఆరోపించారు.
దేవరపల్లి, జనవరి 19: బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుం చి మేధావులు, ప్రొఫెసర్ల పైన ఉపా చట్టం ప్రయో గిస్తూ ఏళ్ల తరబడి జైళ్లలో నిర్బంధిస్తున్నారని ఐఎఫ్ టీయూ నాయకులు సీహెచ్ రమేష్, నాగేశ్వరరావు, ఎస్కే మస్తాన్ ఆరోపించారు. మంగళ ారం దేవరపల్లి బస్టాండ్ వద్ద ఉపా చట్టం రద్దు పోరాట సమితి, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఉపా చట్టాన్ని రద్దు చేయాలని, అరెస్టు చేసిన ప్రజా సంఘ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సంఘాల నాయకులు పోలు మాటి పెంటయ్య, ఆచంట వరప్రసాద్, నంగన ముసలయ్య పాల్గొన్నారు.
Updated Date - 2021-01-20T05:56:21+05:30 IST