ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గవర్నర్‌ను కలిసిన ‘ఉద్యాన’ వైస్‌ చాన్సలర్‌

ABN, First Publish Date - 2021-07-30T04:40:59+05:30

రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను గురువారం రాజ్‌భవన్‌లో ఉద్యాన విశ్వ విద్యాలయ వైస్‌చాన్సలర్‌ డాక్టర్‌ టి.జానకిరా మ్‌ మర్యాదపూర్వకంగా కలిశారు.

గవర్నర్‌కు ఉద్యాన పంచాంగం అందిస్తున్న డాక్టర్‌ జానకిరామ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాడేపల్లిగూడెం, జూలై 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను గురువారం రాజ్‌భవన్‌లో ఉద్యాన విశ్వ విద్యాలయ వైస్‌చాన్సలర్‌ డాక్టర్‌ టి.జానకిరా మ్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఉద్యాన పంచాంగం, గిరిజన మహిళలు.. ఎండిన పూ లతో తయారు చేసిన జ్ఞాపికను బహూకరిం చారు. విశ్వవిద్యాలయంలో చేపడుతున్న అభి వృద్ధి కార్యక్రమాలను గవర్నర్‌కు వివరిం చారు. గవర్నర్‌ను కలిసిన వారిలో  పరిశోధ నా సంచాలకులు డాక్టర్‌ ఆర్‌వీఎస్‌కే రెడ్డి, డాక్టర్‌ బి.శ్రీనివాసులు ఉన్నారు. 

Updated Date - 2021-07-30T04:40:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising