ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెంచిన ఎరువుల ధరలు తగ్గించాలి

ABN, First Publish Date - 2021-04-11T05:01:03+05:30

పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలని నరసాపురం పార్లమెంట్‌ తెలుగు రైతు అధ్యక్షుడు పాతూరి రాంప్రసాద్‌ చౌదరి డిమాండ్‌ చేశా రు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మౌంజీపాడులో నిరసన

పెంటపాడు, ఏప్రిల్‌ 10 : పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలని నరసాపురం పార్లమెంట్‌ తెలుగు రైతు అధ్యక్షుడు పాతూరి రాంప్రసాద్‌ చౌదరి డిమాండ్‌ చేశా రు. మౌంజీపాడులో అర్ధ నగ్నంగా ఖాళీ ఎరువు ల సంచులతో శనివారం వినూత్న నిరసన చేశారు. వ్యవసాయ పెట్టుబడులతో ఆర్థిక ఇబ్బందులు పడే రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఎరువుల ధరలను 50 శాతం పెంచి మరింత ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. తక్షణం ప్రభుత్వం పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలని లేకపోతే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తామంటూ హెచ్చరించారు. కౌలు రైతులు గండికోట అబ్బులు, మేక సత్యనారాయణ, కొడవటి రాఘవులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-11T05:01:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising