ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల వినతి

ABN, First Publish Date - 2021-05-21T04:36:58+05:30

ధాన్యం కొనుగోలు తమను ఆదుకోవాలని పలువురు రైతులు అధికారులకు విజ్ఞప్తి చేశారు.

డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం ఇస్తున్న రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోలవరం, మే 20: ధాన్యం కొనుగోలు తమను ఆదుకోవాలని పలువురు రైతులు అధికారులకు విజ్ఞప్తి చేశారు. గూటాల రైతులు డిప్యూటీ తహసీ ల్దార్‌ ప్రసాద్‌కు గురువారం వినతిపత్రం సమర్పించారు. గూటాల పరిధిలో 40 వేల క్వింటాళ్ల ధాన్యం నిల్వ ఉందన్నారు. కార్యక్రమంలో గూటాల సొసైటీ అధ్యక్షుడు సుంకర అంజిబాబు, నాయకులు సుంకర వెంకట రెడ్డి, తోట వెంకన్నదొర, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-21T04:36:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising