ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నష్టపోయిన రైతులను ఆదుకోవాలి : ఆరిమిల్లి

ABN, First Publish Date - 2021-11-27T05:21:40+05:30

నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు.

బల్లిపాడులో పొలాలు పరిశీలిస్తున్న మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అత్తిలి, నవంబరు 26 : నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. మండలంలో తిరుపతిపురం, వరిఘేడు, బల్లిపాడు, గుమ్మంపాడు గ్రామాల్లో వర్షాలకు దెబ్బతిన్న వరి పొలాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్ణ పండించిన రైతులకు పూర్తిగా నష్టం వాటిల్లిందన్నారు.  అత్తిలి మండలం ఎక్కువ శాతం రైతులు స్వర్ణ పంటను సాగు చేసి నష్టపోయారన్నారు. ధాన్యం సేకరించే విధానంలో మార్పులు చేసి రైతులకు న్యాయం జరిగేలా కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో అత్తిలి మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-27T05:21:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising