ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘కేంద్రం నిధులు దోచుకోవడం దారుణం’

ABN, First Publish Date - 2021-11-28T05:29:20+05:30

గ్రామ పంచాయతీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందించే 14,15వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం దోచుకోవడం దారుణమని మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు విమర్శిం చారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే ముప్పిడి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లజర్ల్ల, నవంబరు 27 :గ్రామ పంచాయతీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందించే 14,15వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం దోచుకోవడం దారుణమని మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు విమర్శిం చారు. నల్లజర్ల మండలం పోతినీడుపాలెంలో శనివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీల అభివృద్ధికి సర్పంచ్‌లు తమ సొమ్ముల ను ఖర్చు చేసినప్పటికి ఇప్పటి వరకు బిల్లులు చెల్లించలేదన్నారు. ప్రభుత్వం వెంటనే ఆర్థిక సంఘం నిధులను పంచాయతీలకు జమ చేయాలన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు తాతిన సత్యనారాయణ, ఏలేటి సత్యనారాయణ, పోతినీడిపాలెం సర్పంచ్‌ పి.గణపతి,యలమర్తి సత్యనారాయణ, చాదరాశికుంట సర్పంచ్‌ నాయుడు శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-28T05:29:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising