ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగులను నియమించాలని అజేయకల్లాంకు వినతి

ABN, First Publish Date - 2021-06-22T05:01:22+05:30

రెవెన్యూ డిపార్ట్‌మెంటులో కొత్త పోస్టులు నియ మించాలని ఏపీరెవెన్యూ ఎంప్లాయీస్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సునీల్‌కుమార్‌, కోశాధికారి జి.పవన్‌కు మార్‌ కోరారు.

వినతిపత్రం అందజేస్తున్న రెవెన్యూ అసోసియేషన్‌ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆకివీడురూరల్‌, జూన్‌ 21 : రెవెన్యూ డిపార్ట్‌మెంటులో కొత్త పోస్టులు నియ మించాలని ఏపీరెవెన్యూ ఎంప్లాయీస్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సునీల్‌కుమార్‌, కోశాధికారి జి.పవన్‌కు మార్‌ కోరారు. అయిభీమ వరం వచ్చిన  ప్రభుత్వ సలహాదారు అజే యకల్లాంను కలిసి వినతిపత్రం అందజేయగా సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు. డిప్యూటి తహసీల్దారులు సోమేశ్వరరావు, రాజ్‌కిషోర్‌ ఉన్నారు. 


Updated Date - 2021-06-22T05:01:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising