ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగులకు పీఆర్సీని ప్రకటించాలి

ABN, First Publish Date - 2021-12-06T04:53:23+05:30

ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలని, సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలని యూటీఎఫ్‌ మండల అధ్యక్షుడు వీఎస్‌ఆర్‌ఎస్‌.ఆచార్యులు అన్నారు.

ప్రతిజ్ఞ చేస్తున్న యూటీఎఫ్‌ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామవరపుకోట, డిసెంబరు 5: ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలని, సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలని యూటీఎఫ్‌ మండల అధ్యక్షుడు వీఎస్‌ఆర్‌ఎస్‌.ఆచార్యులు అన్నారు. మండల పరిషత్‌ సమావేశ మందిరంలో ఆదివారం నూతన కమిటీ ఎంపిక చేశారు. గౌరవ అధ్యక్షుడిగా బి.మోక్షానందం, అధ్యక్షుడిగా ఎం.రాజా, ప్రధాన కార్యదర్శిగా వీఎస్‌ఆర్‌ఎస్‌.ఆచార్యులు, అసోసియేటెడ్‌ అధ్యక్షుడు ఎన్‌.సత్యనారాయణ, మహిళా అధ్యక్షురాలు బి.రత్నకుమారిని ఎంపిక చేశారు. రాష్ట్రకార్యదర్శి పి.వి.నరసింహారావు ముఖ్య అతిధిగా పాల్గొన్న కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షుడు ఎం.శ్యాంబాబులు నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణం, ప్రతిజ్ఞ చేయించారు.

Updated Date - 2021-12-06T04:53:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising