ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈకేవైసీ నమోదు చేయించుకోవాలి

ABN, First Publish Date - 2021-10-22T04:23:53+05:30

ఈ–క్రాప్‌లో రైతులందరూ తప్పనిసరిగా ఈకేవైసీ (బయోమెట్రిక్‌) నమోదు చేయించుకోవాలని మండల వ్యవసాయాధికారి కె.పార్థసారథి అన్నారు.

వరి పొలాలను పరిశీలిస్తున్న ఏవో పార్థసారథి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెంటపాడు, అక్టోబరు 21: ఈ–క్రాప్‌లో రైతులందరూ తప్పనిసరిగా ఈకేవైసీ (బయోమెట్రిక్‌) నమోదు చేయించుకోవాలని మండల వ్యవసాయాధికారి కె.పార్థసారథి అన్నారు. గురువారం పెంటపాడులో వరి పొలాలను పరిశీలించి మాట్లాడారు. ఈకేవైసీ నమోదు చేసుకున్న రైతులు మాత్రమే రైతు భరోసా కేంద్రాలలో పండించిన ధాన్యాన్ని అమ్మకాలు జరుపుకునేందుకు అర్హులన్నారు. ప్రస్తుతం వరిచేలల్లో ఆకుఎండు తెగులు లక్షణాలు కనిపిస్తున్నాయన్నారు. దీని నివారణకు ఎకరానికి 100 గ్రాముల  ప్లాంటోమైసిన్‌, 200 గ్రాములు  కాఫర్‌ హై డ్రాక్సయిడ్‌ మందును 200 లీటర్ల నీటిలో కలిపి  పిచికారి చేసుకోవాలన్నారు. దీని వల్ల తెగులు ఇతర మొక్కలకు వ్యాపించకుండా ఉంటుందన్నారు. అవసరానికి మాత్రమే ఎరువులు, పురుగుమందులు వినియోగించాలన్నారు.


Updated Date - 2021-10-22T04:23:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising