ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తీరంలో విద్యా కమిటీ బృందం పర్యటన

ABN, First Publish Date - 2021-06-22T04:58:22+05:30

: ప్రభుత్వం నియోజకవర్గంలో రెండు జూని యన్‌ కళాశాలను ఏర్పాటు చేయనుందని బృందం నిర్వాహకుడు అప్పారావు తెలిపారు.

కాపులగొడపలో పరిశీలిస్తున్న విద్యా కమిటీ బృందం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జూనియర్‌ కళాశాలల ఏర్పాటుకు స్థల పరిశీలన

నరసాపురం రూరల్‌, జూన్‌ 21 : ప్రభుత్వం నియోజకవర్గంలో రెండు జూని యన్‌ కళాశాలను ఏర్పాటు చేయనుందని బృందం నిర్వాహకుడు అప్పారావు తెలిపారు. ఈ మేరకు తీర ప్రాంతంలో సోమవారం ముగ్గురు సభ్యులతో కూడిన విద్యా కమిటీ బృందం పర్యటించింది. మండలంలోని కొప్పర్రు, తూర్పు తాళ్ళు, కాపులగొడప, మొగల్తూరు మండలం కేపీపాలెం, పేరుపాలెం, మొగ ల్తూరు హైస్కూళ్లను పరిశీలించారు. జూనియన్‌ కళాశాలలకు అనువుగా ఉన్న ప్రాంతాలను, సదుపాయాలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందించాల  న్నారు. బృంద సభ్యులకు సర్పంచ్‌లు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు వినతిపత్రాలు అందించారు. వేములదీవి గ్రామంలోనే జూనియర్‌ కళాశాలను ఏర్పాటు చేయాలని విన్నవించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ ఒడుగు ఏసు, వైసీపీ నాయకులు తిరుమాని నాగరాజు, బృందం సభ్యులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-22T04:58:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising