ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీవారి ఇ–హుండీలో.. మార్పులు

ABN, First Publish Date - 2021-04-19T05:26:39+05:30

శ్రీ వేంకటేశ్వరస్వామికి ఆన్‌లైన్‌ ద్వారా భక్తులు సమర్పించే కానుకల ఈఎంఎస్‌ దరఖాస్తుల్లో మా ర్పులు చేసినట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి సుబ్బారెడ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ద్వారకా తిరుమల, ఏప్రిల్‌ 18 : శ్రీ వేంకటేశ్వరస్వామికి ఆన్‌లైన్‌ ద్వారా భక్తులు సమర్పించే కానుకల ఈఎంఎస్‌ దరఖాస్తుల్లో మా ర్పులు చేసినట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి సుబ్బారెడ్డి తెలిపారు. ‘భక్తులు ్టఝట.్చఞ.జౌఠి. జీుఽ వెబ్‌సైట్‌ను  సందర్శించి యూజర్‌ ఐడీ రిజిస్ట్రేషన్‌ చేసుకుని చెల్లింపులు చేయవచ్చు. స్ర్కీన్‌ పై కనిిపంచే క్యూఆర్‌ కోడ్‌ను గూగుల్‌ పే, ఫోన్‌ పే, పే టీఎంల ద్వారా స్కాన్‌ చేసి విరాళాలు చెల్లించవచ్చు. వెంటనే రశీదును పొంది సమాచారం ప్రింట్‌ తీసుకోవచ్చు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాల’ని ఈవో కోరారు.

Updated Date - 2021-04-19T05:26:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising