ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘నన్ను బెదిరిస్తున్నారు’...పోలీసులకు ద్వారకా తిరుమల EO ఫిర్యాదు

ABN, First Publish Date - 2021-10-26T13:50:53+05:30

డబ్బులు ఇవ్వాలని తనను బెదిస్తున్నారంటూ నలుగురిపై ద్వారకాతిరుమల దేవస్థానం ఈవో సుబ్బారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: డబ్బులు ఇవ్వాలని తనను బెదిస్తున్నారంటూ నలుగురిపై ద్వారకాతిరుమల దేవస్థానం ఈవో సుబ్బారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈవో పోస్టింగ్ రావడానికి తామే సహకరించామని,  రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. వీఐపీ లాంజ్‌లో ఉన్న తన సిబ్బందిని అడ్డగించి లోపలికి వచ్చే ప్రయత్నం చేసారన్నారు. డబ్బులు ఇవ్వకపోతే చంపుతామని వారు  బెదిరించినట్లు ఈవో ఫిర్యాదులో తెలిపారు.  నలుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-10-26T13:50:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising