ద్వారకా తిరుమలకు పోటెత్తిన భక్తులు
ABN, First Publish Date - 2021-08-14T17:19:06+05:30
పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు.
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల చిన వెంకన్న ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. శ్రావణమాసం మొదటి శనివారం కావడంతో స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. కేశఖండన శాల, ప్రసాదాల కౌంటర్లు క్యూలైన్ల వద్ద భక్తులు బారులు తీరారు. టోల్ గేట్ వద్ద కిలోమీటర్ మేర ట్రాఫిక్ నిలిచిపోయింది.
Updated Date - 2021-08-14T17:19:06+05:30 IST