ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ద్వారకా తిరుమలలో సాయంత్రం 5:30 వరకు స్వామి దర్శనం

ABN, First Publish Date - 2021-06-21T13:45:50+05:30

ప్రభుత్వం కర్ఫ్యూ సడలింపునిస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల దర్శనాల సమయాల్లో మార్పులు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: ప్రభుత్వం కర్ఫ్యూ సడలింపునిస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల దర్శనాల సమయాల్లో మార్పులు చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలోని ద్వారకాతిరుమల చిన్న వెంకన్న ఆలయంలో స్వామివారి దర్శనం సమయాల్లో మరోసారి మార్పులు చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు నుంచి ఉదయం 6.30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు స్వామి దర్శనానికి అనుమతి ఇచ్చారు. స్వామి దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని ఆలయ ఈవో జి.వి. సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. 

Updated Date - 2021-06-21T13:45:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising