ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుండెపోటుతో ద్వారకా తిరుమల ఆలయ ఏఈవో మృతి

ABN, First Publish Date - 2021-08-12T18:21:22+05:30

ప.గో: ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయ ఏఈవో రామాచారి.. గుండెపోటుతో మృతి చెందారు. అయితే రామాచారి మృతికి ఆలయ ఈవో సుబ్బారెడ్డే కారణమని దేవస్థానం సిబ్బంది ఆరోపిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప.గో: ద్వారకా తిరుమల చిన్నవెంకన్న ఆలయ ఏఈవో రామాచారి.. గుండెపోటుతో మృతి చెందారు. అయితే రామాచారి మృతికి ఆలయ ఈవో సుబ్బారెడ్డే కారణమని దేవస్థానం సిబ్బంది ఆరోపిస్తున్నారు. బుధవారం రాత్రి పదకొండు గంటల వరకు రామాచారి.. ఆలయ ఈవోతోనే ఉన్నారని చెబుతున్నారు. ఈవో వేధింపులపై రామాచారి.. గతంలో కుటుంబ సభ్యుల వద్ద వాపోయినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారన్నారు. ఈవో సుబ్బారెడ్డికి వ్యతిరేకంగా సిబ్బంది ఆందోళన చేపట్టారు. వెంటనే ఈవోను బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.



Updated Date - 2021-08-12T18:21:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising