ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి కుంకుళ్లమ్మ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

ABN, First Publish Date - 2021-10-07T13:54:06+05:30

పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల కుంకుళ్ళమ్మ ఆలయంలో నేటి నుంచి దసరా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల కుంకుళ్ళమ్మ ఆలయంలో నేటి నుంచి దసరా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఈ నెల 15 వరకు  దసరా ఉత్సవాలు జరగనున్నాయి. నేడు శ్రీ మహా రేణుకా దేవి అలంకరణలో కుంకుళ్ళమ్మ అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నట్లు  ఆలయ ఈవో జి వి సుబ్బారెడ్డి తెలిపారు. 

Updated Date - 2021-10-07T13:54:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising