ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేకాట స్థావరంపై డీఎస్పీ దాడి

ABN, First Publish Date - 2021-01-14T06:00:43+05:30

జంగారెడ్డిగూడెం పట్టణంలోని గాయిత్రి ఇంజనీరింగ్‌ కాలేజ్‌ సమీపంలో పేకాట ఆడుతున్నారనే సమాచారం రావడంతో డీఎస్పీ రవికిరణ్‌ బుధవారం రాత్రి దాడులు జరిపి 20 మంది జూదరులను అదుపులోకి తీసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


జంగారెడ్డిగూడెం టౌన్‌, జనవరి 13: జంగారెడ్డిగూడెం పట్టణంలోని  గాయిత్రి ఇంజనీరింగ్‌ కాలేజ్‌ సమీపంలో పేకాట ఆడుతున్నారనే సమాచారం రావడంతో డీఎస్పీ రవికిరణ్‌  బుధవారం రాత్రి దాడులు జరిపి 20 మంది జూదరులను అదుపులోకి తీసుకున్నారు. అయితే వారందరు పట్టణ ప్రముఖులు కావడం విశేషం. ఇందులో అధికార పార్టీ పట్టణ అధ్యక్షుడు, పలువురు వ్యాపార వేత్తలు ఉన్నారు. వారి నుంచి 2 లక్షల 40 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - 2021-01-14T06:00:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising