ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిన వెంకన్నకు రూ.15.49 లక్షల విరాళం

ABN, First Publish Date - 2021-08-26T05:16:45+05:30

వేంకటేశ్వరస్వామి దేవస్థానానికి హైదరాబాద్‌కు చెందిన కందాడై శ్రీనివాసాచారి, శ్రీదేవి దంపతులు 15,49,231 రూపాయల విరాళం అందజేశారు.

దాతలకు శ్రీవారి చిత్రపటం ఇస్తున్న ఈవో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ద్వారకాతిరుమల, ఆగస్టు 25: వేంకటేశ్వరస్వామి దేవస్థానానికి హైదరాబాద్‌కు చెందిన కందాడై శ్రీనివాసాచారి, శ్రీదేవి దంపతులు 15,49,231 రూపాయల  విరాళం అందజేశారు. అన్నదాన పథకానికి రూ.4,85,116, గో సంరక్షణకు రూ. 2,00,232, స్వామివారి, అమ్మవార్ల బంగారు ఆభరణాల నిమిత్తం 183 గ్రాముల బంగారం (రూ.8,27,735), కల్యాణం, పూజల నిమిత్తం రూ.14,428, స్వామి, అమ్మవారి పట్టువస్త్రాలకు రూ.21,720 విరాళంగా అందజేసినట్లు ఈవో సుబ్బారెడ్డి తెలిపారు. దాతలకు స్వామివారి దర్శనం కల్పించి ప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో ఏఈవో దుర్గారావు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-08-26T05:16:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising