ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆకివీడులో దోబీఘాట్‌ కూల్చివేతపై నిరసన

ABN, First Publish Date - 2021-07-30T05:00:50+05:30

కులవృత్తులను నిర్వీర్యం చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోందని రజక సంఘం అధ్యక్షుడు గుళ్లపూడి పార్థసారథి విమర్శించారు.

కూల్చివేసిన దోబీఘాట్‌ వద్ద నిరసన చేస్తున్న రజక సంఘం ప్రతినిధులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆకివీడు, జూలై 29 : కులవృత్తులను నిర్వీర్యం చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోందని రజక సంఘం అధ్యక్షుడు గుళ్లపూడి పార్థసారథి విమర్శించారు.  సమతానగర్‌ రోడ్‌లోని దోబీఘాట్‌ను కూల్చివేయడాన్ని నిరసిస్తూ గురువారం ధర్నా చేశారు. మా తాతల నాటి స్థలంలో ఉన్న దోబీఘాట్‌ను కూల్చివేయడం తగదని నినాదాలు చేశారు.దోబీ ఘాట్‌ను తిరిగి నిర్మించాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కుల సంఘాల నాయ కులు కలిసిరావాలన్నారు.కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు చాటపర్తి పోసిబాబు, యాసలవు రామ అప్పారావు, నరసింహారావు, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-30T05:00:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising