ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘పారిశుధ్య పరిరక్షణకు చర్యలు చేపట్టాలి’

ABN, First Publish Date - 2021-05-14T05:38:05+05:30

గ్రామాల్లో పారిశుధ్య పరిర క్షణకు అధికారులందరూ చ ర్యలు చేపట్టాలని డీఎల్‌పీవో బమిడి శివమూర్తి అన్నారు. తిమ్మరాజుపాలెంలో పారిశ ుధ్య పనులను గురువారం ఆయన పరిశీలించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిడదవోలు, మే 13 : గ్రామాల్లో పారిశుధ్య పరిర క్షణకు అధికారులందరూ చ ర్యలు చేపట్టాలని డీఎల్‌పీవో బమిడి శివమూర్తి అన్నారు. తిమ్మరాజుపాలెంలో పారిశ ుధ్య పనులను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ పట్టణాల నుంచి పల్లెల వరకు కరోనా వైరస్‌ వ్యాప్తి రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అధికారులందరూ ప్రత్యేక శానిటేషన్‌ కార్యక్రమాలపై దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో గ్రామ సచివాలయ, పంచాయతీ సిబ్బంది ఉన్నారు.

Updated Date - 2021-05-14T05:38:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising