ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖ ఉక్కును ప్రైవేటీకరించవద్దు

ABN, First Publish Date - 2021-03-02T05:39:50+05:30

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని సీఐటీయు కార్యదర్శి ఎం.సుందరబాబు డిమాండ్‌ చేశారు.

చాగల్లులో భవన నిర్మాణ కార్మికుల నిరసన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొవ్వూరు, మార్చి 1 : విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ  నిలుపుదల చేయాలని  సీఐటీయు కార్యదర్శి ఎం.సుందరబాబు డిమాండ్‌ చేశారు. కొవ్వూరులో సోమవారం  సీఐటీయు, ఐఎఫ్‌టీయు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. సుందరబాబు  మాట్లడుతూ రూ. 3 లక్షల కోట్ల విలువైన పరిశ్రమను దక్షిణ కొరియా సంస్థకు కేవలం రూ. 4 వేల కోట్లకు కట్టబెట్టడానికి కుట్ర పన్నుతోందని ఆరోపించారు.  పౌరహక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నంబూరి శ్రీమన్నారాయణ, ఎన్జీవో అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు పెనుమాక జయరాజు,  సీహెచ్‌ రమేష్‌, నంబూరి మహర్షి, డి.అశోక్‌, ఇ.మల్లిక తదితరులు పాల్గొన్నారు.

చాగల్లు: విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బ్రాహ్మణగూడెంలోని భవన నిర్మాణ కార్మికులు సోమవారం నిరసన తెలిపారు.   సీఐటీయూ నాయకురాలు కె. పోశమ్మ మాట్లాడుతూ విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఈ నెల 5న జరిగే రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలన్నారు.   శ్రీరామలింగ స్వామి భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-03-02T05:39:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising