ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పొలమూరులో ఇద్దరు ఉపాధ్యాయులకు కరోనా

ABN, First Publish Date - 2021-04-21T06:34:39+05:30

పెనుమంట్ర మండలం పొలమూరులోని శెట్టిబలిజ పేట ప్రాఽథమిక పాఠశాలల్లో ఇద్దరు ఉపాధ్యాయులకు కరోనా లక్షణాలు ఉండటంతో పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌ వచ్చినట్టు వైద్యాధికారులు, విద్యాశాఖ అధికారులకు సమాచారం అందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెనుమంట్ర, ఏప్రిల్‌ 20 : పెనుమంట్ర మండలం పొలమూరులోని శెట్టిబలిజ పేట ప్రాఽథమిక పాఠశాలల్లో ఇద్దరు ఉపాధ్యాయులకు కరోనా లక్షణాలు ఉండటంతో పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌ వచ్చినట్టు వైద్యాధికారులు, విద్యాశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో 26 మంది  విద్యార్ధులకు పెనుమంట్ర పీహెచ్‌సీ వైద్యులు కరోనా పరీక్షలు చేశారు. వీరి రిపోర్టులు రావాల్సి ఉంది. అయితే కొంత మంది విద్యార్థులకు తలపోటు, రొంప ఉండడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు హోంక్వారంటైన్‌లో ఉండాలని సూచించామని డాక్టర్‌ లావణ్య తెలిపారు.

Updated Date - 2021-04-21T06:34:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising