ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుదాఘాతంతో కూలీ మృతి

ABN, First Publish Date - 2021-03-04T05:35:00+05:30

విద్యుదాఘాతంతో ఓ కూలీ మృతి చెందిన ఘటన దూబచర్లలో జరిగింది. ఉంగుటూరు మండలం గోపాలపురం గ్రామానికి చెందిన బిక్కిన ప్రసాద్‌(33) దూబచర్ల రెవెన్యూ పరిధిలో ఇమ్మండి రామారావు తోటలోకి కూలి పనికి బుధవారం వెళ్లాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లజర్ల, మార్చి 3 : విద్యుదాఘాతంతో ఓ కూలీ మృతి చెందిన ఘటన దూబచర్లలో జరిగింది. ఉంగుటూరు మండలం గోపాలపురం గ్రామానికి చెందిన బిక్కిన ప్రసాద్‌(33) దూబచర్ల రెవెన్యూ పరిధిలో ఇమ్మండి రామారావు తోటలోకి కూలి పనికి బుధవారం వెళ్లాడు. ఈ నేపథ్యంలో పామాయిల్‌ తోటలో గెలలు కోస్తున్న తరుణంలో ఇనుప గెడ ప్రమాదవశాత్తు 33కేవీ విద్యుత్‌ తీగెలకు తగలడంతో షాక్‌ తగిలి కిందపడిపోయాడు. స్థానికులు వెంటనే తాడేపల్లిగూడెం ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో మార్గ మధ్యలో మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. 

Updated Date - 2021-03-04T05:35:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising