ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధికారులు కార్మికులకు అందుబాటులో ఉండాలి

ABN, First Publish Date - 2021-12-08T05:11:27+05:30

కార్మిక శాఖ అధికారులు అందుబాటులో లేకపోవడంతో కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీఐటీయూ కొవ్వూరు కమిటి కార్యదర్శి ఎం.సుందర్‌ బాబు విమర్శించారు.

కొవ్వూరులో సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొవ్వూరు, డిసెంబరు 7: కార్మిక శాఖ అధికారులు అందుబాటులో లేకపోవడంతో కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీఐటీయూ కొవ్వూరు కమిటి కార్యదర్శి ఎం.సుందర్‌ బాబు విమర్శించారు. పనిదినాలలో కార్మిక శాఖ కార్యాలయం రెండు రోజులుగా మూసి ఉండడంతో మంగళవారం ధర్నా నిర్వహించారు. పనిదినాలలో కార్మిక శాఖ కార్యాలయం తెరచి, అధికారులందరూ అందుబాటులో ఉండాలని డిమాండ్‌ చేశారు. మద్దుకూరి దొరయ్య, మాణిక్య రెడ్డి, హరిబాబు, జొన్నల రాంబాబు, నేతల ఈశ్వరరావు, బండారు అప్పలనాయుడు, అప్పలరాజు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-08T05:11:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising