ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రైవేటీకరణ కేంద్రం కుట్రే

ABN, First Publish Date - 2021-03-06T06:30:05+05:30

కేంద్రం గతంలో అనేక సంస్థలను ప్రైవేటీకరించినట్టే విశాఖ ఉక్కును ప్రైవేటీకరించ డానికి కుట్ర చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు.

ఏలూరు ఎన్నికల ప్రచారంలో సీపీఐ నేత రామకృష్ణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ 

ఏలూరు కార్పొరేషన్‌, మార్చి 5: కేంద్రం గతంలో అనేక సంస్థలను ప్రైవేటీకరించినట్టే విశాఖ ఉక్కును ప్రైవేటీకరించ డానికి కుట్ర చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఏలూరులో శుక్రవారం  ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రయోజనాలను కేంద్రం విస్మరిస్తోందన్నారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించి ఆంధ్రుల హక్కును కాల రాసేందుకు ప్రయత్ని స్తోందన్నారు. రాష్ట్రంలో రాజకీయ పరి స్థితులు ఘోరంగా ఉన్నాయని, అధికార వైసీపీ ప్రలోభాలతో, భయభ్రాంతులను కలిగించి మునిసిపల్‌ ఎన్నికల్లో పీఠాలు కైవ శం చేసుకోవాలని ఆరాటం పడుతోందన్నారు. దేశ పరిస్థితులపై అధ్యయనం చేసి సరైన మార్గంలో నడపాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు.


Updated Date - 2021-03-06T06:30:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising