ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నగదు, లాప్‌టాప్‌.. ఏది కావాలి

ABN, First Publish Date - 2021-04-13T06:25:51+05:30

అమ్మఒడి పథకంలో భాగంగా 2021–22 విద్యా సంవత్సరంలో 9 నుంచి 12వ తరగతి విద్యార్థుల్లో అర్హులకు నగదు బదులు ల్యాప్‌టాప్‌ తీసుకోవచ్చు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

22లోగా అమ్మఒడి అభీష్టాలను తెలపాలి : డీఈవో



ఏలూరు ఎడ్యుకేషన్‌, ఏప్రిల్‌ 12: అమ్మఒడి పథకంలో భాగంగా 2021–22 విద్యా సంవత్సరంలో 9 నుంచి 12వ తరగతి విద్యార్థుల్లో అర్హులకు నగదు బదులు ల్యాప్‌టాప్‌ తీసుకోవచ్చు. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని డీఈవో సీవీ.రేణుక తెలిపారు. ప్రస్తుతం 8, 9, 10, 11 తరగతుల్లో చదువుతున్న విద్యార్థులు అమ్మఒడి పథకంలో నగదు సహాయం కోరుకుంటున్నారా, లేక ల్యాప్‌టాప్‌ కావాల నుకుంటున్నారా అనేది తెలుసుకునేందుకు పాఠశాలలు, కళాశాలలకు లేఖలను పం పించామన్నారు. పాఠశాల హెచ్‌ఎంలు ఈనెల 19న విద్యార్థులతో సమావేశం నిర్వ హించి లేఖలోని అంశాలను విద్యార్థులకు వివరించాలన్నారు. సంబంధిత లేఖలను విద్యార్థులు తల్లులకు, సంరక్షకులకు చూపించి వారి అభీష్టాన్ని లేఖపై రాయించి ఈనెల 22 నాటికి ప్రధానోపాధ్యాయులకు అందజేసేలా చూడాలని కోరారు.

Updated Date - 2021-04-13T06:25:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising