ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేషన్‌ బియ్యం పట్టివేత

ABN, First Publish Date - 2021-05-15T06:52:28+05:30

అక్రమంగా పీడీఎస్‌ బియ్యాన్ని నిల్వ ఉంచిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ కె.రామకృష్ణ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టి.నరసాపురం, మే 14 : అక్రమంగా పీడీఎస్‌ బియ్యాన్ని నిల్వ ఉంచిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ కె.రామకృష్ణ తెలిపారు. తిరుమలదేవిపేట గ్రామానికి చెందిన కూరపాటి వెంకట నరసింహ ప్రసాద్‌ తన నివాసం వద్ద  అను మతి లేకుండా 400 కేజీలు పీడీఎస్‌ బియ్యాన్ని నిల్వ ఉంచాడన్న సమాచారంతో శుక్రవారం దాడి చేసి బియ్యాన్ని స్వాధీనం చేసుకుని   కేసు నమోదు చేసినట్టు  తెలిపారు. 


Updated Date - 2021-05-15T06:52:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising