ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కారు అద్దెకు తీసుకుని మోసగించారని ఫిర్యాదు

ABN, First Publish Date - 2021-11-29T05:20:47+05:30

కారును అద్దెకు తీసుకుని వెళ్లి ఇవ్వకుండా మోసగించిన ఇద్దరిపై కేసు నమోదైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీమవరం క్రైమ్‌, నవంబరు 28 : కారును అద్దెకు తీసుకుని వెళ్లి ఇవ్వకుండా మోసగించిన ఇద్దరిపై కేసు నమోదైంది. గునుపూడికి చెందిన రత్నాజీ గత కొంత కాలంగా కార్లను అద్దెకు ఇస్తూ జీవనం సాగిస్తున్నాడు. గత నెల 11వ తేదీన ఉండి మండలం ఉప్పులూరు గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కారు అద్దెకు కావాలంటూ వచ్చి తీసుకుని వెళ్ళారు. అయితే అప్పటి నుంచి కారును తిరిగివ్వలేదు.ఆ ఇద్దరు వ్యక్తులు ఆదివారం బస్టాండ్‌ సమీపంలో కనిపించడంతో కారు ఎక్కడ ఉందని అడిగితే ఎప్పుడో అమ్మేశామని చెప్పారు.బాధితుడు రత్నాజీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు సీఐ కృష్ణభగవాన్‌ తెలిపారు. 

Updated Date - 2021-11-29T05:20:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising