ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెండు కార్లు ఢీ.. ఇరువురికి గాయాలు

ABN, First Publish Date - 2021-05-09T06:05:21+05:30

జాతీయ రహదారిపై నాచుగుంట వంతెన నుంచి వస్తున్న కారు, రామచంద్రపురం నుంచి బెంగళూరు వెళ్తున్న కారును ఢీకొం ది. రెండు కార్లలోని ఇరువురు గాయపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉంగుటూరు,మే 8 జాతీయ రహదారిపై నాచుగుంట వంతెన నుంచి వస్తున్న కారు, రామచంద్రపురం నుంచి బెంగళూరు వెళ్తున్న కారును ఢీకొం ది. రెండు కార్లలోని ఇరువురు గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు నుంచి తణుకు వైపు వెళ్తున్న కారు టోల్‌ ఫీ తప్పించు కునేందుకు ఉంగుటూరు ఊరులో నుంచి నాచుగుంట మీదుగా వచ్చి రోడ్డు దాటుతున్న సమయంలో బెంగళూరు వెళుతున్న కారును ఢీ కొంది. రెండు కార్ల ముందు భాగాలు దెబ్బతినగా మెహరున్నీషా, విద్య అనే మహిళలు స్వల్పంగా గాయపడ్డారు. 

Updated Date - 2021-05-09T06:05:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising