ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌ హయాంలో శ్మశాన వాటికలూ హౌస్‌ఫుల్‌ : నిమ్మల

ABN, First Publish Date - 2021-05-11T06:15:54+05:30

పట్టణంలో సోమవారం ఉదయం ఒక వ్యక్తి కరోనాతో మరణించ డంతో పట్టణ సీఐ ఆంజనేయులు కరోనా నిబంధనలతో అంత్యక్రియలు జరిపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాలకొల్లు టౌన్‌, మే 10 : పట్టణంలో సోమవారం ఉదయం ఒక వ్యక్తి కరోనాతో మరణించ డంతో  పట్టణ సీఐ  ఆంజనేయులు కరోనా నిబంధనలతో  అంత్యక్రియలు జరిపించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రామానాయుడు  హిందూ శ్మశాన వాటిక వద్దకు వచ్చి  అంత్యక్రియలు జరిపిన ప్రాంతాన్ని పరిశీలించి, శానిటేషన్‌ చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ సీఎం జగన్‌ పాలనలో కోవిడ్‌ ఆసుపత్రులే కాదు, శ్మశాన వాటికల వద్ద కూడా హౌస్‌ఫుల్‌ బోర్డులు పెడుతున్నారని, బెడ్లు, ఆక్సిజన్‌, ఐసీయూ, వెంటిలేటర్లు, రెమిడెసివిర్‌ మందులు లేక ప్రజలు రోడ్డుమీదే ప్రాణాలను వదిలివేసే దుస్థితి ఏర్పడిందన్నారు. 


Updated Date - 2021-05-11T06:15:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising