ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏజెన్సీలో బాంబ్‌, డాగ్‌ స్క్వాడ్‌ బృందాల తనిఖీ

ABN, First Publish Date - 2021-06-22T05:10:32+05:30

పశ్చిమ ఏజెన్సీ అటవీ ప్రాంతాల్లోని రహదా రు లు, కల్వర్టులు, వంతెనల వద్ద ఏలూరు నుంచి వచ్చిన బాంబ్‌, డాగ్‌ స్క్వాడ్‌ బృందాలు ప్రత్యేకంగా తనిఖీలు చేస్తున్నారు.

అటవీ ప్రాంతంలో రోడ్లు, కల్వర్టుల వద్ద తనిఖీలు చేస్తున్న ప్రత్యేక బృందాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బుట్టాయగూడెం, జూన్‌ 21: పశ్చిమ ఏజెన్సీ అటవీ ప్రాంతాల్లోని రహదారు లు, కల్వర్టులు, వంతెనల వద్ద ఏలూరు నుంచి వచ్చిన బాంబ్‌, డాగ్‌ స్క్వాడ్‌ బృందాలు ప్రత్యేకంగా తనిఖీలు చేస్తున్నారు. ముఖ్య నేతలు పర్యటించే ప్రాంతాల్లో రెండు రోజులుగా బృందాలు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. విశాఖ ఏజెన్సీలో ఎన్‌కౌంటర్‌ జరిగిన తర్వాత పశ్చిమ ఏజెన్సీలో తనిఖీలను ముమ్మరం చేశారు. సోమవారం దుద్దుకూరు, దొరమామిడి అటవీ ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. దుద్దుకూరులో ఎమ్మెల్యే తెల్లం బాలరాజు వాహనాన్ని బృందాలు తనిఖీ చేసిన తర్వాతనే బయటకు వెళ్లేందుకు అనుమతించారు. తర్వాత అనుమానిత ప్రాంతా ల్లోనూ జల్లెడ పట్టారు. అనుమానాస్పదంగా కనిపిస్తున్న ఎవరినీ వదలడం లేదు.



Updated Date - 2021-06-22T05:10:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising