ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓటరుగా నమోదు చేయించుకోవాలి

ABN, First Publish Date - 2021-10-28T04:56:54+05:30

విద్యార్థులు 18 ఏళ్లు నిండిన వెంటనే ఓటరుగా నమోదు చేయించుకోవాలని తహసీల్దార్‌ జీవీవీ.సత్యనారాయణ సూచించారు.

విద్యార్థులకు సూచనలిస్తున్న తహసీల్దార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కామవరపుకోట, అక్టోబరు 27: విద్యార్థులు 18 ఏళ్లు నిండిన వెంటనే ఓటరుగా నమోదు చేయించుకోవాలని తహసీల్దార్‌ జీవీవీ.సత్యనారాయణ సూచించారు. ప్రభుత్వ డిగ్రీ మోడల్‌ కళాశాలలో విద్యార్థులకు ఓటుపై అవగాహన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఓటు హక్కు విలువ తెలుసుకోవాలని, రాజ్యాంగంపై అవగాహన పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ ఎస్‌.నతానియేల్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ పి.నిర్మలకుమారి, అధ్యాపకులు కె.రవీంద్ర, డి.మల్లేష్‌, జి.శ్రీనివాసరావు, జి.రామ్మోహన్‌రావు, వి.శ్రీనివాస్‌, హర్షవర్ధిని, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-28T04:56:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising