ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP: బస్సు ప్రమాదంలో గాయపడిన ఇద్దరి పరిస్థితి ఆందోళనకరం

ABN, First Publish Date - 2021-12-16T16:04:23+05:30

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జల్లేరు వాగు బస్సు ప్రమాదంలో గాయపడిన ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జల్లేరు వాగు బస్సు ప్రమాదంలో గాయపడిన ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పసుపులేటి మంగ(46), మల్లాడి నాగమణి (65) అనే ఇద్దరు మహిళలు బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో వారిని ఏలూరు ఆసుపత్రికి తరలించారు. అయితే ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో హుటాహుటిన విజయవాడ ఆసుపత్రికి తరలించారు. కాగా జల్లేరు వాగులో బస్సు పడిన ఘటనలో  పది మంది మృతి  చెందిన విషయం తెలిసిందే. 


Updated Date - 2021-12-16T16:04:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising