ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆంధ్ర సారస్వత పరిషత్‌ సేవలు అభినందనీయం

ABN, First Publish Date - 2021-12-07T05:57:07+05:30

ఆం ధ్ర సారస్వత పరిషత్‌ తెలుగు భాషా వికాసానికి చేస్తున్న కృషి అభినందనీయమని ప్రధాని మోదీ తీసుకువస్తున్న నూతన విద్యా విధానం వల్ల మాతృభాషలకు స్వర్ణయుగం రానున్నదని హరియా ణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ తెలిపారని గజల్‌ శ్రీనివాస్‌ అన్నారు.

దత్తాత్రేయను ఆహ్వానిస్తున్న గజల్‌ శ్రీనివాస్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీమవరం, డిసెంబరు 6 : ఆం ధ్ర సారస్వత పరిషత్‌ తెలుగు భాషా వికాసానికి చేస్తున్న కృషి అభినందనీయమని ప్రధాని మోదీ తీసుకువస్తున్న నూతన విద్యా విధానం వల్ల మాతృభాషలకు స్వర్ణయుగం రానున్నదని హరియా ణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ తెలిపారని గజల్‌ శ్రీనివాస్‌ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జనవరి 7,8 తేదీలలో భీమవరంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ తెలుగు సంబంరాలలో పాల్గొంటానని గవర్నర్‌ తెలిపారన్నారు. దత్తాత్రేయను ఆహ్వానించిన వారిలో సెంట్రల్‌ లేబర్‌ బోర్డ్‌ చైర్మన్‌ వల్లూరి జయప్రకాష్‌ ఉన్నారు. 

Updated Date - 2021-12-07T05:57:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising