ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉండి ఏఎంసీ డైరెక్టర్‌ కృష్ణారావు ఆకస్మిక మృతి

ABN, First Publish Date - 2021-10-25T05:14:51+05:30

మాజీ సర్పంచ్‌, ఉండి మార్కెట్‌ యార్డు డైరక్టర్‌ కానుబోయిన కృష్ణారావు (62) ఆది వారం తెల్లవారుజామున గుండె పోటుతో మృతిచెం దారు.

ఉండి ఏఎంసీ డైరెక్టర్‌ కృష్ణారావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉండి, అక్టోబరు 24 :మాజీ సర్పంచ్‌, ఉండి మార్కెట్‌ యార్డు డైరక్టర్‌ కానుబోయిన కృష్ణారావు (62) ఆది వారం తెల్లవారుజామున గుండె పోటుతో మృతిచెం దారు. భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కృష్ణారావు గతంలో కలిసి పూడి సర్పంచ్‌గా పనిచేశారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు,ప్రజలు కన్నీరుమున్నీరుగా విలపించారు. సత్యనారాయణ ఉండి వైసీపీ ఇన్‌చార్జు గోకరాజు రామరాజు, డీసీసీబీ చైర్మన్‌ పీవీఎల్‌ నరసింహరాజు, ఏఎం సీ చైర్మన్‌ చింతలపాటి ప్రభావతి వెంకట్రాజు, వైస్‌ చైర్మన్‌ బొత్సా అచ్చారావు, సర్పంచ్‌ కేశబోయిన జానకి దంపతులు, ఎంపిపి హరిబాబు, జడ్పీటీసీ రణస్థుల కనక దుర్గ మహంకాళితదితరులు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.

Updated Date - 2021-10-25T05:14:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising