ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముగిసిన వ్యవసాయ మండలి సమావేశం

ABN, First Publish Date - 2021-05-05T06:23:43+05:30

మార్టేరు వ్యవసాయ పరిశోధనా స్థానంలో వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధన సంచాలకుడు డాక్టర్‌ త్రిమూర్తులు అధ్యక్షతన జరుగుతున్న మండలి ఆన్‌లైన్‌ సమావేశాలు మంగళవారంతో ముగిశాయి.

సమావేశంలో పాల్గొన్న శాస్త్రవేత్తలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెనుమంట్ర, మే 4: మార్టేరు వ్యవసాయ పరిశోధనా స్థానంలో వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధన సంచాలకుడు డాక్టర్‌ త్రిమూర్తులు అధ్యక్షతన జరుగుతున్న మండలి ఆన్‌లైన్‌ సమావేశాలు మంగళవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన రైతుల సమస్యలపైన విత్తనాలపై శాస్త్రవేత్తలు చర్చించారు. యాంత్రీకరణ అవసరంపై చర్చించారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా నైపుణ్యతను పెంచాలని సూచించారు. చీడపీడలపై చర్చిం చి నివారణకు తీసుకోవాలని అంశాలపై వివరించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని రూ పొందించే దిశగా శాస్త్రీయ పరిశోధనలను రూపొందించే కార్యాచరణ ప్రణాళికలను తయారుచేశారు.  సమావేశంలో డాక్టర్‌ జోగినాయుడు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-05T06:23:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising