ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్‌బీకేలలో చేపలు, రొయ్యల మేతల అమ్మకం

ABN, First Publish Date - 2021-10-24T05:16:28+05:30

ఆర్‌బీకేల ద్వారా రొయ్యలు, చేపల మేతలను తక్కువ ధరకే అందించేం దుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయ ని మత్స్యశాఖ జేడీ నాగలింగాచారి రైతులకు సూచించారు.

సమావేశంలో మాట్లాడుతున్న మత్స్యశాఖ జేడీ నాగలింగాచారి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మత్స్యశాఖ జేడీ నాగలింగాచారి



భీమవరం రూరల్‌, అక్టోబరు 23 : ఆర్‌బీకేల ద్వారా రొయ్యలు, చేపల మేతలను తక్కువ ధరకే అందించేం దుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయ ని మత్స్యశాఖ జేడీ నాగలింగాచారి రైతులకు సూచించారు. భీమవరం ము నిసిపల్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లా డారు.సమస్యలు ఉంటే రైతులు తెలపాలని కోరారు. దీనిపై స్పందించిన రైతులు కింది స్ధాయి అధికారుల నుంచి కావా ల్సిన సహకారం అందడం లేదని నిరుత్సాహం వ్యక్తం చేశారు. ఆక్వా చెరువులు తవ్వేందుకు అనుమతుల విషయంలో ఇబ్బందులు పడుతున్నామన్నారు. కొంత మంది అధికారుల నుంచి వివరాలు అడిగినా సరైన సమాధానం రావడం లేదని కొంత మంది రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఉండి కేవీకే శాస్త్రవేత్త శ్రీనివాస్‌, డీడీ చంద్రశేఖర్‌, ఆక్వా రైతులు, ప్రాసెసింగ్‌ యూనిట్‌, కొనుగోలుదారులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-24T05:16:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising