ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తణుకు ఆస్పత్రి వద్ద ధర్నా

ABN, First Publish Date - 2021-10-30T04:58:12+05:30

ఇరగవరం మండలం పొదలాడ గ్రామానికి విద్యార్థిని మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని నరసాపురం పార్లమెంటు ఎస్సీసెల్‌ అధ్యక్షుడు చుక్కా సాయిబాబు డిమాండ్‌ చేశారు.

ఆస్పత్రి వద్ద ఆందోళన చేస్తున్న దళిత సంఘాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలిక మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌

తణుకు, అక్టోబరు 29: ఇరగవరం మండలం పొదలాడ గ్రామానికి విద్యార్థిని మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని నరసాపురం పార్లమెంటు ఎస్సీసెల్‌ అధ్యక్షుడు చుక్కా సాయిబాబు డిమాండ్‌ చేశారు. శుక్రవారం సాయంత్రం పెనుమంట్ర మండలం మార్టేరులోని బాలికల వసతి గృహంలో అనుమానాస్పదంగా మృతి చెందిన విద్యార్థిని గెడ్డం స్రవంతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తణుకులోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చిన సందర్భంలో పలు కుల సంఘాల నాయకులు ధర్నా చేశారు. బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో అనుకుల రమేష్‌, మాల మహనాడు జిల్లా అధ్యక్షుడు పుష్పరాజు, మాల ఐక్యవేదిక అధ్యక్షుడు రవదేవా, ఎస్సీ సెల్‌ నాయకులు పీతల బాబ్జి, తెలుగు యువత ప్రధాన కార్యదర్శి విజయకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-30T04:58:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising