ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గిరిజనులు సాగు చేస్తున్న భూమిపై హక్కు కల్పించాలి

ABN, First Publish Date - 2021-07-30T04:47:17+05:30

కొంతకాలంగా గిరిజనులు సాగు చేస్తున్న భూములపై హక్కు క ల్పించాలని ఆదీవాసీ సేన రాష్ట్ర అధ్యక్షుడు మడకం వెంకటేశ్వరావు కోరారు.

ధర్నా చేస్తున్న ఆదివాసీ నేన నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జీలుగుమిల్లి, జూలై 29: కొంతకాలంగా గిరిజనులు సాగు చేస్తున్న భూములపై హక్కు క ల్పించాలని ఆదీవాసీ సేన  రాష్ట్ర అధ్యక్షుడు మడకం వెంకటేశ్వరావు కోరారు. తహసీల్దారు జి.ఎలీషాకు గురువారం  వినతిపత్రం అందజేశారు. నారాయణపురం సమీపంలోని భూముల్లో 110 మంది గిరిజనులు పంటలు సాగు చేస్తున్నారన్నారు. గతంలో తమ పంటల ధ్వసం చేసి ఆ భూముల నుంచి తొలగించడానికి అధికారులు ప్రయత్నం చేశారని, ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని కోరారు.

Updated Date - 2021-07-30T04:47:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising