ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఆటో

ABN, First Publish Date - 2021-07-27T05:34:36+05:30

ఉంగుటూరు మం డలం బాదంపూడి రైల్వే వంతెన వద్ద జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా నలుగురు గాయపడ్డారు.

ప్రమాద దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒకరి మృతి.. నలుగురికి గాయాలు

ఉంగుటూరు, జూలై 26: ఉంగుటూరు మం డలం బాదంపూడి రైల్వే వంతెన వద్ద జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా నలుగురు గాయపడ్డారు. టైరు పంక్చరై ఆగిన లారీని తూర్పు గోదావరి జిల్లా కోటిపల్లి నుంచి కొవ్వలికి రొయ్యల చెరువు పట్టుబడి నిమిత్తం కూలీలతో వెళుతున్న ఆటో వెనుక నుంచి ఢీకొనడంతో ఆటో ప్రయాణికుల్లో సంగాడి రాము(35) అక్కడికక్కడే మృతిచెందాడు. గాయ పడిన ఓలేటి దేవ రాజు, ఓలేటి ఏసు, రేఖడి స్వామి, పి.వీరబాబును ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మల్లాడి నూకరాజు అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు చేబ్రోలు ఎస్‌ఐ స్వామి కేసు దర్యాప్తు చేస్తున్నారు. రాము మృత దేహానికి తాడేపల్లి గూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం జరిపించారు.


Updated Date - 2021-07-27T05:34:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising